Header Banner

ఏపీ చరిత్రలో తొలిసారిగా! ఒకేసారి 4,851 మందికి ప్రమోషన్లు!

  Sun Jun 08, 2025 09:00        Politics

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పూర్తి పారదర్శకతను తీసుకొచ్చింది. ఎలాంటి మానవ జోక్యం లేకుండా, కేవలం ఉపాధ్యాయుల సేవావృద్ధిని ప్రామాణికంగా పరిగణించి ఈ ఆన్‌లైన్ విధానం రూపొందించారు. టీచర్ ట్రాన్స్‌ఫర్స్ యాక్ట్ అమలుతో పాటు, ఈ ప్రక్రియను మరింత న్యాయంగా, విశ్వసనీయంగా చేయడం కోసం ఉపాధ్యాయ సంఘాలతో సుదీర్ఘ చర్చలు జరిపారు. దీని ఫలితంగా, ఈ ఏడాది 4,853 పదోన్నతులు, 35,235 బదిలీలను ఎలాంటి రాజకీయ లేదా వ్యక్తిగత జోక్యం లేకుండా విజయవంతంగా పూర్తి చేశారు.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

ఆన్‌లైన్ బదిలీల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన సాంకేతిక సదుపాయాలు ఉపాధ్యాయులకు మరింత సౌలభ్యం కలిగిస్తున్నాయి. మండల కేంద్రం నుంచి పాఠశాలల దూరం, క్లస్టర్ల ఖాళీల వివరాలు స్పష్టంగా చూపించే ఏర్పాటుతో పాటు, ఆప్షన్లు మార్చుకునే అవకాశాలు, అవగాహన కోసం వీడియోలు, సహాయక కేంద్రాలు అందుబాటులోకి తెచ్చారు. గతంలో మాన్యువల్ కౌన్సెలింగ్‌లో ఎదురైన అసౌకర్యాలు, సీనియారిటీకి నష్టం కలిగిన సందర్భాలు ఇక తొలగిపోయాయి. ఈ విధానం వల్ల సమయం, శ్రమ బాగా ఆదా కావడంతో పాటు, భ్రష్టులను అడ్డుకోవడంలో ప్రభుత్వానికి విజయం లభించింది.

 

ఇది కూడా చదవండి: పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఆ నీచులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు.. ఒక్కొక్కరికి ఊచకోతే! మహిళలపై అనుచిత వ్యాఖ్యలు!

 

మహిళలను కించపరిస్తే సహించం - క్షమాపణలు చెప్పాలి.! లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!

 

రైతులకు శుభవార్త! తక్కువ వడ్డీతో రూ.3 లక్షల లోన్!

 

ఏపీకి వస్తోన్న గూగుల్.. అక్కడ 143 ఎకరాల్లో ఏర్పాటు.. ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

 

అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?

 

ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #Andhrapravasi #APTeachersTransfers #TeacherPromotions #APEducation #OnlineTransfers #TransparentGovernance #TeacherWelfare #DigitalGovernance #EdTechReforms #APGovtInitiative #NoPoliticalInterference #TeacherSupport #SmartTransfers #EducationReforms #TTAct2025 #AndhraPradeshNews